బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు కన్నుల పండుగ జరిగినది

0
137

వేటపాలెం: బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు కన్నుల పండుగ జరిగినది
ముగ్గుల పోటీలు ప్రారంభించిన శ్రీ పింజల బాలచందర్రావు విశ్రాంత హౌసింగ్ డిఈ
వేటపాలెం మండలం పందిళ్ళపల్లి పంచాయతీ శివాలయం బజార్లో బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్నటి రోజున గౌరవ పెద్దలు పింజల బాలచంద్రరావు, బట్ట షణ్ముఖ రావు,ఒలుకుల భాస్కరరావు, కోనంకి పరబ్రహ్మం, డీకే సుబ్బారావు మాస్టర్, పింజల రమేష్, యారాసు అరుణ్ బాబు గార్ల ఆర్థిక సహకారంతో సంక్రాంతి ముగ్గులు పోటీలు ఘనముగా  జరిగినాయి. న్యాయ నిర్ణేతలుగా బండ్ల తిరుమల దేవి ,గుత్తి ఇంద్రాణి, బుద్ధి శాంతి ,ఉమ్మటీ వేణు, పెరిసెట్ల పద్మజ, యారాసు శారద పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 72 మంది మహిళలు పాల్గొన్నారు. 
1వ..5 వేలు, 2 వ..3 వేలు, 3వ...2 వేలు
4 వ.. కాటన్ చీర ,5 వ.. కాటన్ చీర గెలుచుకున్న మహిళలకు ఇవ్వడం జరిగింది. 
పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రైజ్ కింద చీరలు ఏర్పాటు చేయడం జరిగింది. 
ఈ కార్యక్రమం జయప్రదంగా జరగటానికి సహకరించినటువంటి జిల్లా సంఘం, మహిళా సంఘం, పందిళ్ళపల్లి శాఖ, ఆర్థిక సహాయం చేసిన దాతలుకు మరియు స్థానికు పెద్దలకు బాపట్ల జిల్లా సంఘం తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
కుర్మా రాహుల్జి .అధ్యక్షులు 
బాపట్ల జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మరియు కమిటీ సభ్యులు

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం ధోబి కాలనీలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
బుధవారం పుంగనూరు పట్టణంలోని ధోబి కాలనీలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై అన్సర్ భాష,...
By Kothuru Murali 2026-02-04 16:21:54 0 90
Telangana
Chinthala Manikya Reddy's 50th birthday celebrations: MP Etela participated.|
      Medchal malkajgiri. Dist.  Alwal. On auccation of Chintala Manikya...
By Sidhu Maroju 2025-12-04 08:56:05 0 327
Andhra Pradesh
విజయవాడలో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదుల లింకులు ఉన్నాయని అనుమానాలు
అమరావతి- 31-03-2026 మంగళవారం - విజయవాడ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాద లింకులు ఉన్నాయని ఆరోపణలపై...
By Rajini Kumari 2026-03-31 16:55:53 0 63
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 172
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన కలెక్టర్.
మదనపల్లి మండలం కొండామర్రిపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-02-01 08:04:06 0 87
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com