పండగ పూట మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

0
111

Andhra Pradesh Liquor Prices Hike: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. రూ.99 ఎంఆర్‌పీ మినహా అన్ని రకాల మద్యం ధరలను రూ.10 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అయితే, బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.340 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం పరిధిలో శాంతినగర్ వద్ద కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు...
By Kothuru Murali 2026-02-20 10:58:31 0 85
Andhra Pradesh
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, శక్తి బృందాలు సంయుక్తంగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు...
చీరాల: జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు, శక్తి...
By Gadiyapudi Narendra 2026-01-22 12:53:19 0 297
Andhra Pradesh
ఎమ్మిగనూరు తాసిల్దార్ గారికి వినతి పత్రం అందజేసిన బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గుర్రాజ్ దేశాయ్
  శ్రీ గురురాజ్ దేశాయ్  మరియు బిజెపి నాయకులు ప్రముఖ న్యాయవాది శ్రీ ఉరుకుందు గారు వినతి...
By Boya Dasthagiri 2026-03-31 11:32:36 0 116
Media Academy
Hyperlocal Journalism: The Foundation Of Democracy
Hyperlocal Journalism: The Foundation Of Democracy Hyperlocal Journalism Focuses On...
By Media Academy 2025-05-05 05:57:05 0 3K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com