మదనపల్లి: అధిక ఛార్జీల వసూలుపై రవాణాశాఖ తనిఖీలు

0
75

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని రవాణాశాఖ గుర్తించింది. దీనిపై అన్నమయ్య జిల్లాలో ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు, విజయవాడ రవాణాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి మదనపల్లె అమ్మచెరువు మిట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. మదనపల్లె–విజయవాడ రూట్‌లో నడిచే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై అధికారులు కేసు నమోదు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన
కర్నూలు  : కర్నూలు జిల్లా  కర్నూలు జిల్లా.   రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు...
By Hari Krishna 2026-02-03 12:31:43 0 88
Andhra Pradesh
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేయుటకు దరఖాస్తుల ఆహ్వానం : కర్నూలు పోస్టల్ ఎస్పీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా : భారత ప్రభుత్వము తపాల శాఖ : కర్నూల్ డివిజన్ కర్నూలు-518001.భారత...
By Hari Krishna 2026-01-01 04:49:43 0 131
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com