జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు
Posted 2026-01-14 12:32:20
0
171
Avja Ntr... కృష్ణా
_*జోరుగా కోడి పందాలు*_
*_కోర్టు తీర్పును లెక్క చేయని అధికారులు, నిర్వహకులు....._*
*_అటువైపు కన్నెత్తి చూడని అధికారులు....._*
*_ఇంత జరుగుతున్న తమకి ఎటువంటి సంబంధం లేదన్న చందంగా మారిన పోలీసుల తీరు....._*
_*కోడి పందాల ముసుగులో భారీ గ్యాంబ్లింగ్.....*_
*_కోడి పందాల బరుల పక్కనే గ్యాంబ్లింగ్ సెంటర్లు ఏర్పాటు....._*
_*కాయ్ రాజా కాయ్, నంబర్ గేమ్, గుండాట, మూడు ముక్కలాట, తదితర గ్యాంబ్లింగ్ వంటి పాయింట్లు ఏర్పాటు చేసిన నిర్వహకులు.....*_
*_కోడి పందాల ముసుగులో పేకాట రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా కోనసాగుతున్న వైనం...._*
_*కోడి పందాలను సరదాగా వీక్షించేందుకు వచ్చిన వారిని ఆకర్షిస్తున్న నిర్వాహకులు.....*_
*_జేబులు ఖాళీ చేసుకుంటున్న పందెం రాయుళ్లు....._*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అక్రమాలకు పాల్పడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీస్
*ప్రచురణార్థం*
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ.
...
భార్యపై భర్త కిరాతకం: న్యాయం కోసం బాధితురాలి ఆవేదన.
మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారిపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి అనే...
లోకల్ Vs నాన్ లోకల్.. విజయనగరంలో వెలసిన ఫ్లెక్సీ
విజయనగరం కార్పొరేషన్లో స్థానిక ఎన్నికల వేడి మొదలైంది. స్థానికులకే టికెట్లు కేటాయించాలన్న...
గురవయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
స్వేరోస్ సంస్థ క్రియాశీలక కార్యకర్త, ఆటో డ్రైవర్ కందుకూరి గురవయ్య స్వేరో ఇటీవల అనారోగ్యంతో...
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం., మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి....