గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించాను.

0
279

గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించాను.

 

బాపట్ల: గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించాను. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు కూడా హాజరయ్యారు. ఈ ఘటనపై పోలీసుల వ్యవహార శైలిని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి, విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాను. బాధితురాలికి న్యాయం జరిగేలా మహిళా కమిషన్ అండగా నిలుస్తుంది.

బాపట్ల పట్టణ పోలీసులు ఒక వివాదంలో చిక్కుకున్నారు.చోరీ కేసులో మానస అనే ఒక బ్యూటీషియన్ ను పోలీసులు గత నెల 26వ తేదీన స్టేషన్ కు తీసుకువెళ్లి దాడి చేసి కొట్టారనే అభియోగాలు వినిపిస్తున్నాయి.గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మానసను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించి ఘటన వివరాలు సేకరించడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనపై శైలజ విచారణకు ఆదేశించారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం, అద్దంకి రోడ్డులోని జోముకాలువ నిర్మాణానికి సంబంధించి
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:15:14 0 197
Andhra Pradesh
పుంగనూరు: మహిళ మెడలో బంగారం చోరీ
సోమల మండల కేంద్రంలోని ఉప్పరపల్లి రోడ్డులో సచివాలయం సమీపంలో నివాసమున్న 80 ఏళ్ల చెన్నమ్మ వద్ద...
By Kothuru Murali 2026-04-02 06:36:59 0 115
Telangana
రాఖి కట్టిన కనికరించని కాకి
భరత్ ఆవాజ్ ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ 
By Prashanth Goindla 2026-04-25 10:50:09 0 117
Madhya Pradesh
आदानी पावर को 1600 मेगावाट अनुबंध: ऊर्जा सुरक्षा में बढ़ोतरी
मध्य प्रदेश पावर मैनेजमेंट कंपनी ने आदानी पावर को 1600 मेगावाट क्षमता का अनुबंध प्रदान किया है।...
By Pooja Patil 2025-09-11 09:57:12 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com