చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
Posted 2026-01-05 17:40:32
0
124
చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
బాపట్ల: బాపట్ల జిల్లా చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబిస్తూ అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక సెయింట్ యన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం మహిళల కళాత్మక ప్రతిభతో, రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది.ఈ పోటీలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ ఐ.వి. సుబ్బారావు గారు అధికారికంగా ప్రారంభించారు. మహిళల సాంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం చీరాల పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాను. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు, మరికొంతమంది ప్రతిభావంతులకు ఆరుగురికి కన్సోలేషన్ బహుమతులు అందజేశాను.
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
ఐపీఎల్ -2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు
18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ.
ఉత్కంఠభరితంగా సాగిన...
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
Supreme Court: Citizens Filing Complaints Should Not Be Treated Like Criminals
New Delhi - A Landmark Judgment to Protect Your Right to Approach Police Without Fear...