ఈడిగపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

0
251

పుంగనూరు మండలం, ఈడిగపల్లి గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మదనపల్లికి వెళ్తున్న బొలెరో వాహనాన్ని, మదనపల్లి నుంచి వస్తున్న కారు ఓవర్టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Education
🎓 Education: The Silent Revolution That Transforms Nations
In a world of fast news and trending chaos, education remains the quiet, powerful force that...
By Bharat Aawaz 2025-07-03 07:41:04 0 3K
Andhra Pradesh
ఆంధ్రా అంగన్వాడీలో విద్యా విప్లవానికి శ్రీకారం
*పత్రికా ప్రకటన*  *విజయవాడ, తేదీ: 15.05.2026*    *• అచ్చ ప్రాజెక్టుతో...
By Rajini Kumari 2026-05-16 15:05:39 0 65
Andhra Pradesh
భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా ఇంచార్జ్ చంద్రమౌళి
గూడూరు భారతీయ జనతా పార్టీ రాజంపేట జిల్లా ఇంచార్జ్ చంద్రమౌళి ముఖ్య అతిథి గా మండల అధ్యక్షుడు నవీన్...
By mahaboob basha 2025-11-04 14:13:48 0 289
Andhra Pradesh
నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పాలి : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ...
By Hari Krishna 2026-01-11 09:24:55 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com