ఈడిగపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

0
79

పుంగనూరు మండలం, ఈడిగపల్లి గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మదనపల్లికి వెళ్తున్న బొలెరో వాహనాన్ని, మదనపల్లి నుంచి వస్తున్న కారు ఓవర్టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  అల్వాల్ సర్కిల్‌ వెంకటాపురం‌లో ప్రజా పాలన దినోత్సవంలో...
By Sidhu Maroju 2025-09-17 09:58:40 0 176
Andhra Pradesh
ఏపీలో పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. ఇకపై మార్కుల జాబితాల్లో ఆ మార్కులు చేరుస్తారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల...
By John Baji 2025-12-30 12:35:59 0 70
Andhra Pradesh
నారావారిపల్లె నారావారి ఇంటిదగ్గర విషాద ఘటన
సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఓ వృద్దుడు ఆత్మహత్యాయత్నం   నారావారిపల్లె సీఎం ఇంటి ఎదుట...
By Rajini Kumari 2026-01-14 12:25:11 0 69
Andhra Pradesh
విషప్రచారం ఇకనైనా ఆపాలి దేవినేని అవినాష్ కామెంట్స్
*విజయవాడ*   *తిరుపతి లడ్డు ప్రసాదం పై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమినేతలకు మంచి బుద్ధి...
By Rajini Kumari 2026-01-31 10:52:57 0 98
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com