వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగ కుమార్తె వంగవీటి ఆసకిరణ్

0
147

*విజయవాడ*:

 

 

వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్..

 

*వంగవీటి ఆశా కిరణ్, రంగా కుమార్తె*

 

రంగా జీవితం అందరికి ఆదర్శం..

 

ప్రజల పోరాటమే తన పోరాటం అని నమ్మిన వ్యక్తి రంగా..

 

భౌతికంగా చనిపోయిన ఆశయాల్లో బ్రతికే ఉంటాడు...

 

పేదవాళ్ళు చేసే ప్రతి పోరాటంలో రంగా ఎప్పుడు బ్రతికే ఉంటాడు..

 

నేను ఏ పార్టీ లోకి వెళ్లడం లేదు..సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు..

 

రంగానాడు వేదికగా ఎటువంటి రాజకీయ ప్రకటన ఉండదు...

 

నేను ఎవర్ని వీడదీయడానికి రాలేదు...

 

ఎవరి కార్యక్రమాలు వారికి ఉన్నందున ముందుగా నేను వచ్చి నివాళులు అర్పించాను..

 

రాధా రంగా మిత్రమండలిని బలోపేతం చేస్తాను...

Search
Categories
Read More
Andhra Pradesh
నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్న కడియాల గజేంద్ర గోపాల్ నాయుడు
కర్నూలు నగరంలోని రాంబోట్ల దేవాలయం దగ్గర జిల్లా నాయకులతో కలిసి వినాయక నిమగ్ననోత్సవం కార్యక్రమంలో...
By mahaboob basha 2025-09-04 14:10:59 0 342
Andhra Pradesh
Pawan Kalyan: ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్.
ఎక్కువ ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమన్న పవన్   ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన...
By Pagadala Venkateswar 2026-02-03 06:48:30 0 90
Bihar
RailTel’s Big Bihar Push Education Gamechanger
RailTel Corporation has bagged a ₹210 crore order from the Bihar Education Project Council to...
By Pooja Patil 2025-09-15 04:45:03 0 181
Andhra Pradesh
నందవరంలో శ్రీమాతా బంగారం అవ్వ దేవాలయమును దర్శించుకున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం మండలం, గ్రామం నేడు ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. భక్తి పరవశంలో మునిగిపోయిన గ్రామ ప్రజల...
By Boya Dasthagiri 2026-04-02 10:03:20 0 141
Telangana
డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను...
By Sidhu Maroju 2025-06-13 14:03:01 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com