Chowdepalle: శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో రికార్డ్ స్థాయిలో 54 రోజులకు రూ. 1.25 కోట్ల హుండీ ఆదాయం. వివరాలు వెల్లడించిన ఈఓ ఏకాంబరం.

0
39

Chowdepalle: అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము నందు నేడు 13-07-2026 సోమవారము జరిగిన హుండీ లెక్కింపు నందు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో దేవస్థాన ఆదాయం 54 రోజులకు గాను నగదు రూపంలో రూ 1,25,45,420.00, లు

 

బంగారు 000-043-950 గ్రాములు,

 

వెండి 000-550-100 గ్రాములు,

 

ఫారెన్ కరెన్సీ - 1) Euro 10 - 1 Note, 2) Euro 5 - 1 Note, 3) Central bank of Kuwait (1Dinar) - 1 Note, 4) Thailand 20 - 1 Note, 5) Central bank of Trinidad and Tobago (20 Dollars) 1 Note, 6) Central bank of Trinidad and Tobago (1 Dollars) - 1 Note, అన్నదానము వద్ద గల హుండీ వలన రూ. 22,179/-లు మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానము ఆదాయం రూ. 96,241.00 ఆదాయంగా సమకూరినట్లు ఆలయ ఈఓ ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు

 

హుండీ లెక్కింపునకు అన్నమయ్య జిల్లా దేవాదాయ అధికారి శ్రీ J. విశ్వనాధ్ గారు, చౌడేపల్లి పోలీస్ సిబ్బంది, ఇండియన్ బ్యాంక్, పుంగనూరు వారు మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల: గుప్త నిధులకు కోసం తవ్వకాలు..
ఎసిసి క్వారీ దుర్గాదేవి ఆలయం వద్ద గుప్త నిధులు తవ్వకాలు జరిపిన ఇద్దరినీ సోమవారం అరెస్టు చేసినట్లు...
By Bonagiri RaviShankar 2026-06-23 04:30:48 0 179
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:37:00 0 117
Andhra Pradesh
నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.
జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్ నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం...
By Pagadala Venkateswar 2026-06-16 13:20:28 0 61
SURAKSHA
: పెద్దలకు భరోసా - ఒంటరి వృద్ధులకు AP పోలీస్ తోడుగా
 ఒంటరిగా ఉంటున్న సీనియర్ సిటిజన్ల రక్షణ కోసం AP పోలీస్ "పెద్దలకు భరోసా" ప్రత్యేక కార్యక్రమం...
By Kalaga Sailaja 2026-07-01 09:24:43 0 59
Andhra Pradesh
చేనేత నేతన్నలకు ఉచిత విద్యుత్: ఎమ్మెల్యే షాజహాన్ భాష ప్రకటన.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని కోళ్ల బైలు టు పంచాయతీ బాబు కాలనీ సచివాలయంలో బుధవారం చేనేత జౌళి...
By Pagadala Venkateswar 2026-04-02 05:47:39 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com