ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత

0
59

ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత

దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజల నుండి వివతి పత్రాలు స్వీకరణ లో స్పష్టం చేసిన Dr Gottipati Lakshmi  

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శనివారం దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "గ్రీవెన్స్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ను నిర్వహించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలను స్వీకరించి, ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దొంగ అనే నింద తట్టుకోలేక మహిళ సూసైడ్
దొంగ అనే నింద తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు. SI మధుసూదన్ వివరాలు.. సంతకవిటి (M)...
By Boiena Rajesh 2026-06-17 06:36:49 0 140
Andhra Pradesh
అనంతపురం: జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుప రిమాండ్ ... జిల్లా జైలుకు తరలింపు
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ కు నిప్పుపెట్టిన కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్ట్... 14...
By Eslavath RameshNaik 2026-01-25 15:53:09 0 479
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ...
By Gadiyapudi Narendra 2025-12-30 11:24:43 0 442
SURAKSHA
S. Krishna Aditya, IAS: Driving Telangana's Progress
A Young Reformer Transforming Governance, Education, and Public Administration with Innovation,...
By Lokeshwari Panthadi 2026-07-15 04:39:37 0 96
SURAKSHA
Pink Patrol' for Enhancing Women's Safety
 To ensure women's security, Karnataka Police deployed the 'Pink Patrol' force. These teams...
By Kalaga Sailaja 2026-06-29 11:52:39 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com