పరాయి మోజులో పడి.. రుబ్బురాయితో భర్తను హతమార్చిన భార్య!
Posted 2026-07-01 04:49:06
0
63
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసిన ఘటన మదనపల్లెలో వెలుగు చూసింది. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి నిందితుల అరెస్టు వివరాలను మంగళవారం వెల్లడించారు. పెద్దమండెం మండలం నారమాకుల తండాకు చెందిన చిన్నబుడ్డన్ననాయక్ భార్య రమీల, అదే ఊరి రెడ్డప్పనాయక్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త మందలించడంతో కక్ష పెంచేసుకుంది. ఈనెల 18 రాత్రి ప్రియుడితో కలిసి రుబ్బురాయితో తలపై మోది భర్తను చంపేసింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
GST E-Way Bill for Smooth and Timely Goods Movement
A GST E-Way Bill ensures the legal and seamless transportation of goods across states and within...
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కు బ్రెయిన్ స్ట్రోక్
*బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్*
* వైఎస్సార్ సీపీ. నాయకుడు , ఏపీ శాసన మండలిలో...
Shalini Singh, IPS: Leading Policing with Excellence
A Distinguished IPS Officer Strengthening Law, Order, and Citizen-Centric Policing in Puducherry...
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో శుక్రవారం రాత్రి నాగుపాము కనిపించడంతో...
శ్రీరామ్ చినబాబు మల్లయ్యకొండ ఆలయంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి...