ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం
Posted 2026-06-28 06:42:12
0
68
ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం.
బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సి.సి రోడ్లను ప్రారంభించిన గౌరవ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు,
పుష్ప వర్షంతో ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, ఎన్డీయే కూటమి శ్రేణులు,
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యం.
ప్రతి పల్లెలో సంపూర్ణంగా సి.సి రోడ్ల నిర్మాణం చేపట్టడం, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం కల్పించి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడమే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తండ్రిని మోసం చేసిన కూతురు – ఎస్పీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు.
ఇంటి మరమ్మత్తుల పేరుతో పత్రాలపై సంతకాలు చేయించుకుని, ఇల్లు తన పేరున రిజిస్టర్ చేసుకుని, అనంతరం...
Chandrababu: ప్రతి ప్రాణమూ విలువైందే.. నిబంధనల అమలులో కఠినంగా ఉండండి: కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
మహిళలపై నేరాల...
తెలంగాణా రాష్ట్రంలో మరో కొత్త పార్టీ
కవిత కొత్త పార్టీ పేరు ఇదే జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు మేడ్చల్ సభలో తన...
పుంగనూరులో విషాద ఘటన: నలుగురు కార్బన్ మోనాక్సైడ్ తో మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో రాత్రి నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు కార్బన్...
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...