మదనపల్లె అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి: సీపీఐ.
Posted 2026-06-16 04:16:46
0
47
జూన్ 20న సీఎం చంద్రబాబు నాయుడు మదనపల్లె పర్యటన సందర్భంగా, సీపీఐ నాయకులు కృష్ణప్ప, మురళి సోమవారం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా జలాలతో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరించాలని, మదనపల్లె ఔటర్ రింగ్ రోడ్డు, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పనులు పూర్తి చేయాలని కోరారు. మదనపల్లె–రామసముద్రం రహదారిని విస్తరించి, టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం స్పష్టమైన హామీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం.
ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం
భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ...
ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు
ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద...
వితంతువులకు కుటుంబ ప్రయోజన పథకం.
కేంద్ర ప్రభుత్వం భర్త మరణించిన వితంతువులకు కుటుంబ ప్రయోజన పథకం కింద బాధిత కుటుంబానికి Rs.20000/-...
దంచి కొడుతున్న వర్షం
హైదరాబాద్: వారాసిగూడ శ్రీదేవి నర్సింగ్ హోమ్ ,గుడ్ విల్ కేఫ్ దగ్గర చెరువును తలిపిస్తున్న...
మంచిర్యాల్: బాలికల భద్రతే షీ టీం ప్రధాన లక్ష్యం
బాలికల భద్రతే ప్రధాన లక్ష్య మని ఎస్సై ఉషారాణి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...