పుంగనూరు: పాఠశాల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి: ఎం వి ఐ
Posted 2026-06-09 13:38:32
0
79
పుంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ బస్సులపై తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనల ప్రకారం రికార్డులు, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు. ఫైర్ సేఫ్టీ ప్రొటెక్షన్ సిస్టం, అలారం తప్పనిసరిగా ఉండాలని, లేని పక్షంలో అనుమతి ఇవ్వబోమని తెలిపారు. బస్సులకు పాఠశాల పేరు, ఫోన్ నంబర్లు నాలుగు వైపులా కనిపించాలని, డ్రైవర్ వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలని ఆదేశించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
*ప్రెస్ నోట్*
16-5-26
*డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం*
...
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...
GST Filings Keep Your Business Tax Compliant
GST filings are an important part of maintaining tax compliance for businesses registered under...
Gujarat Police Deploy Body-Worn Cameras for Transparency
The Gujarat Police are significantly advancing accountability with the widespread adoption of...
మదనపల్లి: నా కొడుకును కిడ్నీల కోసం చంపేశారు తల్లి సంచలన ఆరోపణ.
మదనపల్లి మండలం అరవవాండ్లపల్లికి చెందిన పూల దివాకర్ హత్య కేసులో అతని తల్లి లక్ష్మీదేవి సోమవారం...