మదనపల్లి: ‘యోగాంధ్ర–2026’ విజయవంతం చేయాలి: జేసీ.

0
83

అన్నమయ్య జిల్లాలో ఈనెల 7 నుంచి జూన్ 21 వరకు ‘యోగాంధ్ర–2026’ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, యోగా శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదపడుతుందని, అందరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. మాస్టర్ ట్రైనర్ల శిక్షణ అనంతరం జూన్ 9 నుండి 17 వరకు పౌరులకు యోగా నేర్పుతారని, వ్యాసరచన, యోగా పోటీలు నిర్వహించి, జూన్ 21న యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

Search
Categories
Read More
Telangana
"సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన చిలకలగూడ పోలీసులు.|
హైదరాబాద్ : నగరాన్ని సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు “జాగృతి హైదరాబాద్ – సురక్షిత...
By Sidhu Maroju 2026-05-16 13:50:33 0 178
Andhra Pradesh
ఓటరే ప్రజాస్వామ్యానికి మూలం
ఓటరే ప్రజాస్వామ్యానికి మూలం ఈరోజు ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పాల్గొనడం...
By Chennaiah Kati 2026-06-19 17:38:18 0 76
Andhra Pradesh
మదనపల్లి: ప్రభుత్వ ప్రణాళికలకు జనగణనే ప్రాతిపదిక: కలెక్టర్.
ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల అమలుకు ఖచ్చితమైన జనగణన గణాంకాలే బలమైన పునాది అని...
By Pagadala Venkateswar 2026-02-28 06:28:14 0 136
Telangana
రోటరికి అవార్డుల పంట
వివిధ సేవా విభాగల్లోనూ మరో తొమ్మిది అవార్డులు-రోటరీ గవర్నర్ రాంప్రసాద్ చేతులమీదుగా అవార్డుల...
By Bheeshman King 2026-07-03 12:41:36 0 195
Andhra Pradesh
పుంగనూరు: హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు మృతి
సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం...
By Kothuru Murali 2026-04-26 10:45:51 0 90
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com