మదనపల్లె: హత్య కేసులో నిందితుల అరెస్టు కోరుతూ ధర్నా.

0
92

మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గ్రామస్థులు మంగళవారం తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
Grand Opening of Hitech City Railway station tomorrow!!!!!
Tomorrow Our Hitech City Railway station is being launched by our Honourable prime minister Mr....
By Terli Ashok 2026-07-16 04:01:20 0 51
SURAKSHA
: West Bengal Police Heroes Save Lives During Flood Rescue Operations
 During floods and cyclones, West Bengal Police works as frontline savior. Officers use...
By Kalaga Sailaja 2026-07-01 12:28:59 0 35
SURAKSHA
Anurag Jain, IAS:Driving India's Growth Through Visionary Leadership
The Journey Begins "Good governance is built on transparency, innovation, and unwavering public...
By Fathima Safa 2026-07-20 12:11:58 0 38
Business & Finance
ESI Registration Ensures Employee Health Protection
Employees' State Insurance (ESI) Registration is a mandatory compliance for eligible employers...
By Navya Sree 2026-07-24 05:21:03 0 18
Bharat
Defence Acquisition COuncil Approves Proposal
The Defence Acquisition Council (DAC), led by Defence Minister Rajnath Singh, approved 10 major...
By Bharat Aawaz 2025-07-03 13:22:28 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com