పుంగనూరు: అగ్నిప్రమాదంలో 200 మామిడి చెట్లు దగ్ధం

0
60

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, ఎల్లంకివారిపల్లి పంచాయతీ దిగుమూర్తివారిపల్లెలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు 200 మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయని బాధితులు బాలకృష్ణ, పాపిరెడ్డి, మురళీ, రాజేంద్ర ఆదివారం తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు వాపోయారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె బాలిక హత్య కేసు –రేపిస్ట్ మృతదేహం చెత్తకుప్పలో ఖననం.
మదనపల్లెలో బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తల్లిదండ్రులు, బంధువులు...
By Pagadala Venkateswar 2026-02-20 08:41:57 0 116
Andhra Pradesh
ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించండి
*విజయవాడ నగరపాలక సంస్థ*   *12-01-2026*   *ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో...
By Rajini Kumari 2026-01-12 14:03:50 0 170
Andhra Pradesh
*కర్డెన్ సెర్చ్ నిర్వహించిన- చీరాల పోలీస్లు* *స్వాధీనం చేసుకున్న 27 పత్రాలు లేని వాహనాలు*
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాను మేరకు చీరాల డిఎస్పి ఎండి మోయిన్ సూచనలతో చీరాల పట్టణ...
By Vadlamudi NagaVenkat 2026-03-07 09:11:28 0 400
Telangana
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
కుతుబుల్లాపూర్, బచుపల్లి, ,మల్లంపేట్ ,దుండిగల్, సూరారం, బౌరంపేట్ ,గాగిల్లాపూర్ లో, ఘనంగా...
By Ponnala Srinivasrao 2026-03-27 07:08:33 0 177
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం : బోయకొండలో భర్తను చంపిన భార్య ప్రియుడు
చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమిళనాడుకు చెందిన...
By Kothuru Murali 2026-04-07 05:46:27 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com