నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు
Posted 2026-04-19 11:55:48
0
150
రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లే అంశంపై దిశా నిర్దేశం చేశారు నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు ఈ సందర్భంగా మహేంద్ర నాయుడు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం లో టిడిపి శ్రేణులకు అందుబాటులో ఉంటానని ప్రతి ఒక్కరి సమస్య తన బాధ్యతగా తీసుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేశారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...
భారత్ ఆవాజ్ న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల...
పుంగనూరు: బండ రాయి పడి వలస కార్మికుడి మృతి
పుంగనూరు మండలం, పాలెంపల్లి సమీపంలోని ఓ కార్వీలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన జనార్ధన్ నాయక్ అనే...
గ్రీవెన్స్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ జిల్లా: జనవరి 5(భారత్ అవాజ్):జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,...