ఏపీలో మత్స్యకారులకు 20 వేల సాయం
Posted 2026-04-13 08:08:17
0
101
*ఏపీలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం*
అమరావతి :
ఏపీలో సముద్రంలో చేపల వేటపై 61 రోజుల పాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ఏటా అమలు చేసే ఈ నిబంధన.. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అమల్లో ఉంటుంది. వేట లేని ఈ సమయంలో మత్స్య కారుల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం రూ. 20,000 ఆర్థిక సాయం అందించనుంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 17 నుంచి వివరాల సేకరణ ప్రారంభం కానుంది.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైయస్సార్ నేతృత్వం లో జాతీయ ఉపాధి
BREAKING
విజయవాడ
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
-...
ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో...
ప్రభుత్వ భూములు విక్రయించనున్న తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్దుర్గ్ పరిధిలోని నాలెడ్జ్...
ప్రధాని మోదీ స్పీచ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి
ఫ్రమ్ హోమ్ (ఇంటి నుండి పని) కి ప్రాధాన్యత ఇవ్వండి - ప్రధాని మోదీ
ఒక సంవత్సరం వరకు...
సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు
*శ్రీ సీతారామ కోవెలలో మహా కుంభాభిషేక మహోత్సవాలు...*
***************************
పాత...