పుంగనూరు: ప్రారంభమైన బీసీ ధర్మదీక్ష

0
76

మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్"లో శనివారం, బిసివై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ "బీసీ ధర్మ దీక్ష" పేరుతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కఠోర దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సోదరులు, ప్రజలు సంఘీభావం తెలిపారు# తురుమురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
కాలినడకన వెళ్లే భవానిల ఆగ్రహం ఆవేదన
ఆదివారం రాత్రి 9.40-9.50 సమయం.     నగరంలో అన్ని రోడ్ల మీద భవానీలు కాలి నడకన...
By Rajini Kumari 2025-12-15 07:57:43 0 182
Telangana
ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని వదలను ...కేంద్ర మంత్రి బండి సంజయ్
భగీరథ కేసుపై స్పందించిన బండి సంజయ్*  ‎నా కొడుకు అయినా ఎవరైనా చట్టం ముందు...
By Ponnala Srinivasrao 2026-05-13 00:05:15 0 72
Andhra Pradesh
ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొన్న కర్నూల్ ఇంచార్జ్ డీఐజీ!!
కర్నూలు : కర్నూలు జిల్లా...విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం ... డిఐజి, ...
By Hari Krishna 2026-01-06 00:06:44 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com