మదనపల్లి: దళితుల సబ్ ప్లాన్ నిధులు అందించాలి.

0
82

దళిత పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు, దళితుల సబ్ ప్లాన్ నిధులను యథావిధిగా దళితులకే అందించాలని కోరారు. శుక్రవారం మదనపల్లెలో జరిగిన DHPS అన్నమయ్య జిల్లా 2వ మహాసభలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని, దళితులు రాజకీయాల్లో, ఉన్నత పదవుల్లో రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Search
Categories
Read More
Andhra Pradesh
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్ న్యూ ఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
పల్నాడు జిల్లా ప్రజలకు క్రిస్మస్, న్యూఇయర్ ఆఫర్లతో సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త..   ...
By Rajini Kumari 2025-12-17 08:27:13 0 180
Media Academy
Research Skills: Digging Deeper for the Truth
Research Skills: Digging Deeper for the Truth A journalist’s job is to go beyond...
By Media Academy 2025-04-29 07:49:05 0 3K
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com