మాజీ భార్యపై దాడి కేసు: ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష.

0
105

ఆస్తి కోసం మాజీ భార్య నీలిమ, ఆమె భర్త వెంకటేష్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులకు మదనపల్లి 7వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పుంగనూరుకు చెందిన యేసు, విడాకులు తీసుకున్న తన మాజీ భార్య నీలిమ పేరిట ఉన్న ఆరు ఎకరాల పొలం దక్కించుకోవాలని పథకం వేశాడు. 2022లో తన స్నేహితులు నాగరాజు, మునిరాజాలతో కలిసి దంపతులపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. చౌడేపల్లి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శ్రీలత శిక్ష ఖరారు చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సదుము మండలంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ.
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలంలో పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి,...
By Pagadala Venkateswar 2026-02-08 11:03:17 0 137
Bharat Aawaz
📜 Article 10 – Continuity of Citizenship
What is Article 10 About? Article 10 of the Indian Constitution ensures that once a person has...
By Bharat Aawaz 2025-06-27 07:27:28 0 2K
Andhra Pradesh
గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్.
కురబలకోట మండలానికి చెందిన ఇద్దరు గంజాయి బానిసలకు మార్పు తీసుకురావాలని మదనపల్లె డీఎస్పీ పావని...
By Pagadala Venkateswar 2026-05-01 04:00:39 0 68
Andhra Pradesh
మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి...
By Pagadala Venkateswar 2026-02-10 07:39:31 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com