నిమ్మనపల్లి లో తాగునీటి కోసం ఘర్షణ – నలుగురికి గాయాలు.

0
114

మంగళవారం నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లె పంచాయతీ కత్తిరివాండ్లపల్లెలో తాగునీటి వివాదం ఘర్షణకు దారితీసింది. కులాయి వద్ద నీళ్లు తీసుకునేందుకు వెళ్లిన పుష్పావతి (60), లోకేశ్వరి (20)లకు మల్లయ్యతో వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి ఇరువర్గాలు గొడవపడగా, మల్లయ్య కొడవలితో దాడి చేయడంతో పుష్పావతి, లోకేశ్వరి గాయపడ్డారు. ప్రతిదాడిలో మల్లయ్య, అతని భార్య లక్షుమ్మలు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Search
Categories
Read More
Jammu & Kashmir
Forest Fire Sparks Landmine Explosions Near LoC in Poonch
Forest Fire Sparks Landmine Explosions Near LoC in Poonch A raging forest fire near the Line of...
By BMA ADMIN 2025-05-23 10:44:43 0 2K
Andhra Pradesh
అయోధ్య శ్రీరాముని విగ్రహావిష్కరణ ప్రాణ ప్రతిష్టాపన నేటికి రెండేళ్లు
*ప్రసిద్ధ పుణ్య‌క్షేత్రం అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముని (రాం ల‌ల్లా) విగ్రహ...
By Rajini Kumari 2026-01-22 12:17:19 0 156
Andhra Pradesh
చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కాలువ శంకుస్థాపన
చీరాల: చీరాల మున్సిపాలిటీ ముత్యాల పేట 11వ వార్డు నందు శ్రీ మహాలక్ష్మమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు...
By Gadiyapudi Narendra 2026-01-20 12:10:07 0 261
Telangana
"మున్సిపల్ కార్యాలయాల్లో విజిలెన్స్ షాక్… సడన్ సోదాలతో కలకలం”|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ వ్యవస్థలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి...
By Sidhu Maroju 2026-04-08 19:34:20 0 187
Telangana
అమిత్ షాను కలిసిన బండి సంజయ్?
TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బండి సంజయ్ ఢిల్లీలో కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన...
By Ponnala Srinivasrao 2026-05-22 04:47:28 0 35
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com