తాడేపల్లి తెలుగుదేశం 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వినూత్నంగా కృష్ణా నదిలో

0
93

*తాడేపల్లి*

 

*కృష్ణా నదిలో వినూత్నంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.....*

 

*10 భారీ ఇసుక బొట్లు, 20 మర బోట్లతో నదిలో ర్యాలీ...*

 

 

*కృష్ణా నదిలో రెపరెపలాడిన తెలుగుదేశం పార్టీ జెండాలు...*

 

*బోటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉండవల్లి పాత ఇసుక రేవు నుండి, ఇసుక తోడే భారీ ఇసుక పడవలతో, మర బోట్లతో ప్రకాశం బ్యారేజి వరకు నదిపై ర్యాలీ నిర్వహించారు*

 

*సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు, నాయకులు పార్టీ జెండాలు చేత బూని,నినాదాలు చేస్తూ 3 గంటల పాటు నదిపై బోట్లతో ర్యాలీ చేశారు*

 

*ఉండవల్లి కరకట్ట వెంబడి, వాహనదారులు, పాదచారులు, ర్యాలీకి మద్దతునిస్తూ ఉత్సాహపరిచారు*

 

*ఈ కార్యక్రమంలో దేవినేని సదాశివరావు కేలి వెంకటేశ్వరరావు మానికొండ ఉదయభాస్కర్ కేలి కరుణాకర్ నడకుడి సుబ్బారావు రామినేని సురేష్ బాబు మానికొండ వంశీ ఇంకా బోట్ మాన్ సభ్యులు పాల్గొన్నారు*

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు గారి ఆదేశాల మేరకు....
చీరాల: ఈ రోజు మంగళవారం సాయంత్రం 5:00 గంటలకు రామకృష్ణాపురం క్యాంపు కార్యాలయం నందు చీరాల వైఎస్ఆర్...
By Gadiyapudi Narendra 2026-02-17 16:01:03 0 154
Andhra Pradesh
మదనపల్లి: కుప్పకూరిన టమాటా ధరలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం...
By Pagadala Venkateswar 2026-03-01 09:54:40 0 88
Sikkim
International Pilgrimage Yatra Resumes via Sikkim in June 2025
After a five-year hiatus, the Kailash Mansarovar Yatra is slated to resume in June 2025, entering...
By Bharat Aawaz 2025-07-17 07:28:41 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com