దొంగురువలసలో ఘనంగా జరిగిన రామమందిరం ప్రారంభోత్సవం

0
99

బొబ్బిలి మండలం దొంగురువలస గిరిజన గ్రామంలో నేడు రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.2018లో ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో మొదలైన ఈ మందిరం, పలుకారణాలతో ఆగిపోయింది. మళ్ళీ 8సంవత్సరాల తర్వాత దాతలు సాల.మురళీకృష్ణ కుమార్తెలు సహకారంతో ఆలయ నిర్మాణం మొదలైందని గ్రామస్థులు తెలిపారు. ఆలయ అభిరుద్దికి మరికొంత నిధులు అవసరమని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని గ్రామస్థులు కోరారు.

#RAJESH 

Search
Categories
Read More
Telangana
స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం ఎంతో గొప్పది: గాంధీ ఆసుపత్రి సూపరెంన్డెంట్ వాణి
సికింద్రాబాద్ :   గాంధీ ఆస్పత్రిలో పేద రోగులకు చేయూతను అందించాలనే లక్ష్యంతో అర్పన్,రోగి...
By Sidhu Maroju 2025-10-06 18:45:42 0 200
Telangana
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ స్వీకారం
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ...
By Vanmoj Suryamohan 2025-12-22 17:00:14 0 588
Telangana
తెలంగాణలో చికెన్ షాపుల బంద్ : ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మెకు పిలుపు.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పౌల్ట్రీ...
By Sidhu Maroju 2026-03-25 08:27:21 0 84
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com