దొంగురువలసలో ఘనంగా జరిగిన రామమందిరం ప్రారంభోత్సవం

0
212

బొబ్బిలి మండలం దొంగురువలస గిరిజన గ్రామంలో నేడు రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.2018లో ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో మొదలైన ఈ మందిరం, పలుకారణాలతో ఆగిపోయింది. మళ్ళీ 8సంవత్సరాల తర్వాత దాతలు సాల.మురళీకృష్ణ కుమార్తెలు సహకారంతో ఆలయ నిర్మాణం మొదలైందని గ్రామస్థులు తెలిపారు. ఆలయ అభిరుద్దికి మరికొంత నిధులు అవసరమని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహకరించాలని గ్రామస్థులు కోరారు.

#RAJESH 

Search
Categories
Read More
SURAKSHA
The Vanguard of Justice: The Inspiring Journey of IPS Rekha Lohani
A Trailblazing Leader Redefining Public Safety, Integrity, and Women's Empowerment  True...
By Kalaga Sailaja 2026-07-21 12:22:51 0 28
Andhra Pradesh
ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య
వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ మల్లయ్య లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న...
By Pagadala Venkateswar 2026-06-06 06:26:44 0 85
Punjab
Punjab's Water Conservation and Groundwater Strategies
Water conservation and groundwater management have become critical priorities in Punjab due to...
By Fathima Safa 2026-06-16 10:16:39 0 111
Business & Finance
CSC Registration Process for Digital Service Access
A Common Service Centre (CSC) is a government-backed digital service platform that delivers...
By Navya Sree 2026-07-24 05:08:53 0 19
Meghalaya
ED Attaches Assets in GHADC Fund Misappropriation Case
The Enforcement Directorate (ED) has intensified its financial investigation into the Garo Hills...
By Lokeshwari Panthadi 2026-06-26 09:02:26 0 44
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com