శ్రీరామ నవమి మహోత్సవం

0
268

శ్రీరామ నవమి సందర్భంగా కౌకుంట్ల మండలo లోని పేరూరు గ్రామంలో సీతా రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ  గ్రామ ప్రజలు అందరూ కలిసి స్వామి వారి ఊరేగింపు ని గ్రామంలోనీ ప్రతి విధుల్లో తిరిగి  ఊరేగించిన అనంతరం స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అరవింద్ కుమార్ రెడ్డి, సర్పంచ్ శృతి అరవింద్ రెడ్డి, ఉప్ప సర్పంచ్ గొల్ల రాములు, మరియు కిష్టారెడ్డి, నాగిరెడ్డి, శ్రీను, రాజగోపాల్, సూర్య నారాయణ, డోకూరు నరసింహ, రవి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన . |
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్...
By Sidhu Maroju 2026-01-12 06:24:55 0 202
Andhra Pradesh
ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో ఆనందంగా ఉంది హీరో నాగార్జున
*ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో భావోద్వేగంగా ఉంది:హీరో నాగార్జున*   *ఘనంగా...
By Rajini Kumari 2025-12-17 08:38:22 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com