పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో కాంగ్రెస్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్.

0
151

మదనపల్లె సీటీఎం రోడ్ శివాజీ నగర్‌లో ఆదివారం శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్ పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Anurag Verma, IAS: Leading Punjab with Vision
A Distinguished Punjab Cadre IAS Officer Driving Governance, Administrative Reforms, and...
By Lokeshwari Panthadi 2026-07-17 10:57:03 0 77
Business & Finance
Adani Group and IHC to Develop ₹1.08 Lakh Crore Aluminium Project in Odisha
Adani Group, in partnership with Abu Dhabi-based International Holding Company (IHC), has signed...
By Navya Sree 2026-07-04 06:12:51 0 26
Business & Finance
Gujarat Strengthens Food Safety for Business Growth
Gujarat has called for stricter food safety regulations and stronger enforcement to improve food...
By Navya Sree 2026-07-01 07:28:11 0 89
Haryana
Haryana Accelerates Industrial Growth and Investments
Haryana continues to strengthen its position as one of India's leading industrial states by...
By Fathima Safa 2026-07-06 08:46:59 0 162
Andhra Pradesh
Challa Narayana: ఏపీ పోలీసుల అదుపులో ఘరానా మోసగాడు.
మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌ల ద్వారా ఒంటరి, వితంతు మహిళల లక్ష్యంగా మోసం చేస్తున్న ఘరానా...
By Pagadala Venkateswar 2026-02-01 08:30:22 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com