చీరాల తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో దొంగతనం..

0
190

చీరాల: చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది.
గుర్తుతెలియని దుండగుడు ఆలయ తలుపుల తాళాలు పగులగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించాడు. అనంతరం ఆలయంలో ఉన్న ఆదాయ హుండీని దొంగిలించి పరారయ్యాడు.
ఉదయం ఆలయానికి వచ్చిన గ్రామస్థులు తాళాలు పగిలి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి, దుండగుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలు.
Andhra Summer heatwave and rains happens in Andhra Pradesh ఏపీలో ఎండలు, వర్షాలతో విభిన్న...
By Pagadala Venkateswar 2026-04-30 04:52:50 0 65
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గ :సోమల లో ఆరోగ్య దినోత్సవం
సోమల మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం డాక్టర్ జయసింహ, డాక్టర్ ప్రదీప్ ఆధ్వర్యంలో...
By Kothuru Murali 2026-04-08 07:34:56 0 94
Andhra Pradesh
భారతీయ జనతా పార్టీ గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతీయజనతాపార్టీ NTR జిల్లా కార్యాలయము వద్ద జాతీయ జెండాను ఆవిస్కరించి...
By Rajini Kumari 2026-01-26 07:54:23 0 149
Andhra Pradesh
వికసిత్ భారత్ లక్ష్యంగా వి.బి.జి రామ్ చట్టం–2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
బాపట్లజిల్లా : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన వి.బి.జి రామ్ చట్టం–2025 కు...
By Gadiyapudi Narendra 2026-03-02 13:39:09 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com