మదనపల్లి: వన్ టౌన్ ఎస్ఐగా రహీముల్లా బాధ్యతల స్వీకారం.

0
111

మదనపల్లి ఒకటో పట్టణ (వన్ టౌన్) పోలీస్ స్టేషన్ ఎస్ఐగా రహీముల్లా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన అన్వర్ బాషా రాయచోటికి బదిలీ అయ్యారు. టూ టౌన్ ఎస్ఐగా ఉన్న రహీముల్లాను వన్ టౌన్‌కు బదిలీ చేయగా, చౌడేపల్లి నాగేశ్వరరావును టూ టౌన్ ఎస్ఐగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రహీముల్లా జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఈరోజు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది
చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:57:39 0 390
Andhra Pradesh
డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసం*
విశాఖకు చెందిన ముగ్గురు సైబర్ నేరస్థుల అరెస్ట్.. రూ.10 లక్షల నగదు స్వాధీనం బాపట్ల జిల్లా చీరాల...
By Vadlamudi NagaVenkat 2026-05-22 11:11:27 0 33
Andhra Pradesh
రాష్ట్రంలో గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ : వైసిపి
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లిలో బాలిక హత్య ఘటనపై మంగళవారం వైసీపీ పార్టీ స్పందించింది....
By Pagadala Venkateswar 2026-02-17 07:14:22 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com