ఒంటరి మహిళలే టార్గెట్ గా చోరీలు వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు..

0
148
బాపట్ల జిల్లా: ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న దొంగలను బాపట్ల జిల్లా సిసిఎస్, కర్లపాలెం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుండి సుమారు 24 లక్షల విలువ గల చోరికి పాల్పడిన బంగారు ఆభరణాలు, బైక్ లను స్వాదినం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ అరెస్ట్ కు సంబందించిన వివరాలను వెల్లడించారు.
బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న చైన్ స్నాచింగ్ ఘటన పై చైన్ స్నాచర్లను పట్టుకొనడంలో ఉత్తమ ప్రతిభ చూపించిన బాపట్ల డిఎస్పి పి.జగిష్ నాయక్, బాపట్ల రూరల్ సిఐ బి.హరిక్రిష్ణ, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి.ప్రేమయ్య, ఎస్.ఐ బాబురావు, కర్లపాలెం ఎస్.ఐ ఎస్.రవీంద్ర, కానిస్టేబుల్ వి.శివ శంకర్, ఐటి కోర్ కానిస్టేబుల్ లు యు.రాజేష్, కె.రాము, కర్లపాలెం హోంగార్డ్ ఎం.రమేష్ లను ఎస్పి ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అబినందించి, క్యాష్ రివార్డ్ ను అందించారు.
 
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
వందమంది మహిళలకు డ్వాక్రా సంఘాలకు కుట్టు మిషన్లు అందజేసిన గద్దె రామ్మోహన్
*మహిళా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆలోచనలు* *డ్వాక్రాసంఘాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-13 12:39:45 0 91
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న -చీరాల శాసనసభ్యులు కొండయ్య.
చీరాల నియోజకవర్గ వేటపాలెం మండలం నందు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న చీరాల...
By Vadlamudi NagaVenkat 2026-03-15 16:36:24 0 525
Andhra Pradesh
దుర్గ గుడికి మూడు గంటల పాటు విద్యుత్ నిలిపివేత అధికారుల నిర్లక్ష్య వైఖరి
దుర్గగుడిలో 3 గంటలపాటు కరెంటు నిలిపివేయడానికి కారణం 3 కోట్ల 8 లక్షల రూపాయల కరెంట్ బిల్లు బకాయిలు...
By Rajini Kumari 2025-12-28 09:42:23 0 160
Andhra Pradesh
సీట్ స్కృే పేరు తో విశాఖ ఉత్చవం
ఉత్తరాంధ్రలో విశాఖ పట్నం నందు విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి 24న శని వారం నుంచి మొద లైనాయి...
By Mobbu Venkatramana 2026-01-25 10:13:13 0 455
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com