సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.

0
157

సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి. 

 డాక్టర్ మన్నె రవీంద్ర 

పెద్ద దోర్నాల మాన్యూస్ ఫిబ్రవరి 23

ఈనెల 25వతేదీన దోర్నాల మండలం లో జరిగబోయే సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డాక్టర్ మన్నె రవీంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం వెలుగొండ గెస్ట్ హౌస్ లో గంటావాని పల్లెలో ఆయన నియోజకవర్గ తెదేపా నాయకులతో కలసి ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. గ్రామంలోకి వెళ్లే బ్రిడ్జి ని విస్తరించాలన్నారు. అదే అదే విధంగా సీఎం హెలిఫ్యాడ్, ఫీడర్ కెనాల్ వద్ద శంకుస్థాపన చేసే పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. గ్రామం నుంచి ఫీడర్ కెనాల్ వద్దకు బీటీ రోడ్డు ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. బస్సులు, ఇతర వాహనాలు నిలిచే స్థలాన్ని వెంటనే శుభ్రం చేసేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన వెలిగొండ ప్రాజెక్టు ఎండి రామ్మోహన్ రావు తో ఇతర శాఖ ల అధికారులు. తెలుగుదేశం పార్టీ మండల వెన్న వెంకట్ పెద్దారవీడు మండలం కన్వీనర్ మాజీ. చేకూరి ఆంజనేయులు మార్కెట్ మాజీ చైర్మన్. వడ్లమూరి లింగన్న మండల పార్టీ అధ్యక్షుడు. పోతిరెడ్డి రమణారెడ్డి మండల మండల పార్టీ అధ్యక్షుడు. ఓట్ల సీతారామయ్య మాజీ కన్వీనర్ త్రిపురాంతకం. షేక్ జిలాని మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రగొండపాలెం. షేక్ జాకీర్ హుస్సేన్ మైనార్టీ నాయకుడు అబ్దుల్. ఖాదర్. హర్షద్ 2007 వార్డు నెంబర్ తెలుగుదేశం పార్టీ షేక్ బాషా పి పుల్లయ్య మాజీ జెడ్పిటిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి...
By Pagadala Venkateswar 2026-03-05 03:46:12 0 69
Andhra Pradesh
250 కి ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కల తొలగింపు : కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  • నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• 250 కి పైగా ఖాళీ...
By Hari Krishna 2026-01-11 07:29:21 0 163
Andhra Pradesh
కర్నూలులో దేవాదాయ శాఖ జోనల్ కార్యాలయం ప్రారంభం
కర్నూలు : 4.25 కోట్ల రూపాయలతో నిర్మించిన దేవదాయశాఖ జోనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Hari Krishna 2025-12-13 10:48:54 0 252
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com