సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి.

0
186

సీఎం . పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి. 

 డాక్టర్ మన్నె రవీంద్ర 

పెద్ద దోర్నాల మాన్యూస్ ఫిబ్రవరి 23

ఈనెల 25వతేదీన దోర్నాల మండలం లో జరిగబోయే సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డాక్టర్ మన్నె రవీంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం వెలుగొండ గెస్ట్ హౌస్ లో గంటావాని పల్లెలో ఆయన నియోజకవర్గ తెదేపా నాయకులతో కలసి ఏర్పాట్ల ను పర్యవేక్షించారు. గ్రామంలోకి వెళ్లే బ్రిడ్జి ని విస్తరించాలన్నారు. అదే అదే విధంగా సీఎం హెలిఫ్యాడ్, ఫీడర్ కెనాల్ వద్ద శంకుస్థాపన చేసే పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. గ్రామం నుంచి ఫీడర్ కెనాల్ వద్దకు బీటీ రోడ్డు ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. బస్సులు, ఇతర వాహనాలు నిలిచే స్థలాన్ని వెంటనే శుభ్రం చేసేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన వెలిగొండ ప్రాజెక్టు ఎండి రామ్మోహన్ రావు తో ఇతర శాఖ ల అధికారులు. తెలుగుదేశం పార్టీ మండల వెన్న వెంకట్ పెద్దారవీడు మండలం కన్వీనర్ మాజీ. చేకూరి ఆంజనేయులు మార్కెట్ మాజీ చైర్మన్. వడ్లమూరి లింగన్న మండల పార్టీ అధ్యక్షుడు. పోతిరెడ్డి రమణారెడ్డి మండల మండల పార్టీ అధ్యక్షుడు. ఓట్ల సీతారామయ్య మాజీ కన్వీనర్ త్రిపురాంతకం. షేక్ జిలాని మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రగొండపాలెం. షేక్ జాకీర్ హుస్సేన్ మైనార్టీ నాయకుడు అబ్దుల్. ఖాదర్. హర్షద్ 2007 వార్డు నెంబర్ తెలుగుదేశం పార్టీ షేక్ బాషా పి పుల్లయ్య మాజీ జెడ్పిటిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు సిటీని సర్వనాశనం చేశారు
కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు....
By John Baji 2025-12-30 12:25:46 0 142
Andhra Pradesh
హిందూపురంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి. సోమన్న పర్యటన: పలువురు ప్రముఖులతో భేటీ
హిందూపురం: హిందూపురం పర్యటనలో భాగంగా గౌరవనీయులైన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ వి....
By Venugopal Gopal 2025-12-27 11:32:17 0 1K
Andhra Pradesh
కర్నూలు: నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు
ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా...
By mahaboob basha 2025-05-29 15:25:22 0 2K
Telangana
రైలు ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  బొల్లారం బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న...
By Sidhu Maroju 2025-09-20 10:53:29 0 261
Andhra Pradesh
బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ
కృష్ణాజిల్లా పోలీస్    *బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Rajini Kumari 2026-02-16 08:00:57 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com