• కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
    కాకినాడ జిల్లా, వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు. సామర్లకోట ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల కుటుంబాలను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటన చాలా బాధాకరమని, అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
    0 Comments 0 Shares 358 Views 0 Reviews
  • సామర్లకోటలో మహాశివరాత్రి ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ: మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి ఆలయ అధికారులతో సమావేశమై, సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని సూచనలు ఇచ్చారు.
    సామర్లకోటలో మహాశివరాత్రి ఏర్పాట్లను తనిఖీ చేసిన ఎస్పీ: మహాశివరాత్రి వేడుకల సందర్భంగా పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజుతో కలిసి ఆలయ అధికారులతో సమావేశమై, సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని సూచనలు ఇచ్చారు.
    0 Comments 0 Shares 347 Views 14 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com