• కారులో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ – దర్శకుడిపై కేసు
    కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతిని వెబ్ సిరీస్‌లో అవకాశం కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణానగర్‌కు చెందిన దర్శకుడు శంకర్ (25) యువతిని నమ్మించి ఆమె అసభ్యకర ఫోటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి యువతిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ...
    0 Comments 0 Shares 646 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com