• పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
    #AlluriSitaramaRajuAirport
    #NarendraModi
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. #AlluriSitaramaRajuAirport #NarendraModi #ChandrababuNaidu #AndhraPradesh
    0 Comments 0 Shares 171 Views 0 Reviews
  • that is correct. Recent health reports from July 2026 confirm that two people associated with the YSR Kadapa district region have passed away after testing positive for COVID-19. These are the first reported fatalities related to the virus in Andhra Pradesh since 2022.


    The first patient, a 60-year-old from the Rajampeta area, passed away on June 28 while undergoing treatment at CMC Vellore for severe lung and kidney complications. A subsequent RT-PCR test confirmed he was COVID-19 positive.
    The second patient, a 43-to-46-year-old man from the Masapeta area in Kadapa city, passed away on July 7 at the GGH-RIMS hospital in Kadapa after suffering from severe bilateral pneumonia and underlying health complications.
    that is correct. Recent health reports from July 2026 confirm that two people associated with the YSR Kadapa district region have passed away after testing positive for COVID-19. These are the first reported fatalities related to the virus in Andhra Pradesh since 2022. The first patient, a 60-year-old from the Rajampeta area, passed away on June 28 while undergoing treatment at CMC Vellore for severe lung and kidney complications. A subsequent RT-PCR test confirmed he was COVID-19 positive. The second patient, a 43-to-46-year-old man from the Masapeta area in Kadapa city, passed away on July 7 at the GGH-RIMS hospital in Kadapa after suffering from severe bilateral pneumonia and underlying health complications.
    0 Comments 0 Shares 340 Views 0 Reviews
  • In telangana july 14th bandh
    In telangana july 14th bandh
    0 Comments 0 Shares 147 Views 0 Reviews
  • బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ.500 చొప్పున మరియు bawarchi హోటల్ రూ. 1000 జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతి తనకీలో i/c S. I Ganesh & Datta rao పాలుగోన్నారు
    బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ.500 చొప్పున మరియు bawarchi హోటల్ రూ. 1000 జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతి తనకీలో i/c S. I Ganesh & Datta rao పాలుగోన్నారు
    0 Comments 0 Shares 238 Views 0 Reviews
  • This is syrup was banned plz check once taken firat
    This is syrup was banned plz check once taken firat
    0 Comments 0 Shares 187 Views 0 Reviews
  • 3 All In Print Asia 2026 .
    Organizers : Telangana Offset Prints Association & Hitex Ace Urban Group.
    Date 26th -28th June
    3 All In Print Asia 2026 . Organizers : Telangana Offset Prints Association & Hitex Ace Urban Group. Date 26th -28th June
    0 Comments 0 Shares 225 Views 0 Reviews
  • Bahadurpura Mandal Office. Kyc process 11 : 30 AM Friday 05-06-2026
    Bahadurpura Mandal Office. Kyc process 11 : 30 AM Friday 05-06-2026
    0 Comments 0 Shares 321 Views 0 Reviews
  • *వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు*


    తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd


    *పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్*


    *1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో*
    - *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి.
    - *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి.
    - *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి.


    *2. పోస్టుమార్టం తప్పనిసరి*
    వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3


    *3. కావాల్సిన డాక్యుమెంట్లు*
    1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి
    2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి
    3. పోలీస్ FIR కాపీ
    4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్
    5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం
    6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక
    7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్


    *4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?*
    అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు.


    *ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు*
    నిబంధన వివరణ
    **వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది.
    **టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి.
    **ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి.
    **మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది.
    **ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది.
    *పరిహారం రాకపోవడానికి కారణాలు*
    1. పోస్టుమార్టం చేయించకపోవడం
    2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం
    3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం
    4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం


    *మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.
    *వడదెబ్బతో చనిపోతే రూ. 4 లక్షల పరిహారం - ప్రభుత్వ నిబంధనలు* తెలంగాణ ప్రభుత్వం వడదెబ్బను "ప్రకృతి విపత్తు" గా గుర్తించింది. అందుకే వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి *రూ. 4,00,000 పరిహారం* ఇస్తుంది. గతంలో ఇది కేవలం ₹50,000 మాత్రమే. a4bd *పరిహారం రావాలంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్* *1. వెంటనే సమాచారం ఇవ్వాలి - 24 గంటల్లో* - *పోలీస్ స్టేషన్*: మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వడదెబ్బతోనే చనిపోయారని FIR లో రాయించాలి. - *రెవెన్యూ శాఖ*: MRO/VRO కి సమాచారం ఇవ్వండి. - *వైద్య శాఖ*: స్థానిక ANM, ఆశా వర్కర్ లేదా PHC డాక్టర్‌కు చెప్పాలి. *2. పోస్టుమార్టం తప్పనిసరి* వడదెబ్బ వల్లే మరణం సంభవించిందని నిర్ధారించడానికి *ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం* చేయించాలి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్ చెల్లదు. పోస్టుమార్టం రిపోర్టులో "Cause of death: Heat Stroke/Sunstroke" అని స్పష్టంగా ఉండాలి. a0e3 *3. కావాల్సిన డాక్యుమెంట్లు* 1. మరణ ధృవీకరణ పత్రం - గ్రామ పంచాయతీ/మున్సిపాలిటీ నుంచి 2. పోస్టుమార్టం రిపోర్ట్ - ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 3. పోలీస్ FIR కాపీ 4. మృతుని ఆధార్ కార్డ్, ఓటర్ ID జిరాక్స్ 5. కుటుంబ సభ్యుల ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్ - వారసత్వ ధృవీకరణ కోసం 6. MRO ఇచ్చే "వడదెబ్బ మరణ ధృవీకరణ" నివేదిక 7. వైద్యాధికారి ఇచ్చే రిపోర్ట్ *4. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?* అన్ని డాక్యుమెంట్లతో *MRO/తహసీల్దార్ ఆఫీస్‌లో* దరఖాస్తు పెట్టాలి. MRO విచారణ చేసి, కలెక్టర్‌కు పంపుతారు. కలెక్టర్ ఆమోదంతో *SDRF నిధుల నుంచి* 4 లక్షలు వారసుల బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తారు. *ముఖ్యమైన నిబంధనలు - జాగ్రత్తలు* నిబంధన వివరణ **వయసు** వయసుతో సంబంధం లేదు. పిల్లలు, పెద్దలు అందరికీ వర్తిస్తుంది. **టైమ్ లిమిట్** మరణించిన 30 రోజుల్లో దరఖాస్తు పెట్టడం మంచిది. ఆలస్యమైతే కారణం చెప్పాలి. **ఎక్కడ చనిపోయారు** ఇంట్లో, పొలంలో, రోడ్డు మీద ఎక్కడైనా సరే. కానీ వడదెబ్బ వల్లే అని ప్రూవ్ కావాలి. **మందు/మత్తు** మద్యం తాగి, వడదెబ్బ తగిలి చనిపోతే పరిహారం రాదు. పోస్టుమార్టంలో తేలుతుంది. **ఇతర అనారోగ్యం** గుండె జబ్బు, షుగర్ ఉండి వడదెబ్బతో చనిపోతే, డాక్టర్ "Primary cause Heat Stroke" అని రాస్తేనే వస్తుంది. *పరిహారం రాకపోవడానికి కారణాలు* 1. పోస్టుమార్టం చేయించకపోవడం 2. FIR లో "వడదెబ్బ" అని రాయించకపోవడం 3. ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయి, వడదెబ్బ అని ప్రూవ్ చేయలేకపోవడం 4. మద్యం సేవించి ఉన్నట్టు రిపోర్ట్‌లో రావడం *మీరు వెంటనే చేయాల్సింది*: మీ దగ్గర ఎవరైనా వడదెబ్బతో చనిపోతే, ముందు 100 కి డయల్ చేసి పోలీసులకు, 108 కి కాల్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించండి. పోస్టుమార్టం చేయించండి. తర్వాత MRO ని కలవండి.
    0 Comments 0 Shares 723 Views 0 Reviews
  • *పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి*


    *కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి*


    పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
    కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    #Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
    *పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి* *కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి* పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. #Rampachodavaram mla #polavaramdistric #Miriyalasirishadevi #Andhra Pradesh
    0 Comments 0 Shares 1K Views 0 Reviews


  • UNDER THE GUARDIANSHIP OF AIMIM PRESIDENT ALHAJ BR ASADUDDIN OWAISI SAHAB HON'BLE MP HYDERABAD


    TODAY ON THURSDAY @ 1:30PM
    AHMED BIN ABDULLAH BALALA HONBLE MLA MALAKPET HAD A MEETING WITH HON'BLE R&B MINISTER, TG STATE FOR THE DEVELOPMEMT WORKS OF MALAKPET FOR THE CONSTRUCTION OF 33KV SUBSTATION, CONSTRUCTION OF RESERVOIRS, SPORTS INTEGRATED COMPLEX UNDER R&B GOVT QUARTERS VACANT LAND.
    @S.AzharAlam
    #Hyderabad #mla #minister #telangana
    UNDER THE GUARDIANSHIP OF AIMIM PRESIDENT ALHAJ BR ASADUDDIN OWAISI SAHAB HON'BLE MP HYDERABAD TODAY ON THURSDAY @ 1:30PM AHMED BIN ABDULLAH BALALA HONBLE MLA MALAKPET HAD A MEETING WITH HON'BLE R&B MINISTER, TG STATE FOR THE DEVELOPMEMT WORKS OF MALAKPET FOR THE CONSTRUCTION OF 33KV SUBSTATION, CONSTRUCTION OF RESERVOIRS, SPORTS INTEGRATED COMPLEX UNDER R&B GOVT QUARTERS VACANT LAND. @S.AzharAlam #Hyderabad #mla #minister #telangana
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • On 23-04-2026, acting on credible information, the Special Crime Team of CCS, DD Hyderabad apprehended four persons allegedly involved in automobile thefts, mainly two-wheeler theft cases.
    Details of Apprehended Persons:
    Mohammed Riyaz, 18 years, resident of MM Pahadi, Attapur, Hyderabad.
    Syed Ahmed Ali, 18 years, helper in sofa-making godown, resident of MM Pahadi, Attapur, Hyderabad.
    Mohammed Fardeen, 18 years, cook, resident of MM Pahadi, Hyderabad.
    Minor juvenile identified as Mohammed Bin Esa, 17 years, resident of Asra Apartments, Chandulal Bahadari, Bahadurpura, Hyderabad.
    Recovered Property:
    A total of 10 two-wheeler vehicles were recovered from the accused persons, including:
    Honda Dio – 8 vehicles
    Hero Glamour – 1 vehicle
    Bajaj Pulsar NS200 – 1 vehicle
    Case Details:
    Police stated that the accused were involved in multiple two-wheeler theft cases. The Crime Team developed intelligence through informant sources and monitored their recent activities, including observing posts on Instagram.
    After continuous surveillance of their movements and locations, the accused were traced and apprehended on the morning of 23-04-2026 at MM Pahadi, Attapur. During interrogation, they allegedly confessed to involvement in 10 vehicle theft cases under the limits of Balanagar, Gandhinagar, Kollur, and Attapur police stations.
    Officers Involved:
    The operation was carried out by Ch. Sudhakar Rao along with his staff under the guidance of S. Chaitanya Kumar and supervision of G. Venkateswar Reddy.
    @S.AzharAlam
    #Hyderabad #telangana #police #crime
    On 23-04-2026, acting on credible information, the Special Crime Team of CCS, DD Hyderabad apprehended four persons allegedly involved in automobile thefts, mainly two-wheeler theft cases. Details of Apprehended Persons: Mohammed Riyaz, 18 years, resident of MM Pahadi, Attapur, Hyderabad. Syed Ahmed Ali, 18 years, helper in sofa-making godown, resident of MM Pahadi, Attapur, Hyderabad. Mohammed Fardeen, 18 years, cook, resident of MM Pahadi, Hyderabad. Minor juvenile identified as Mohammed Bin Esa, 17 years, resident of Asra Apartments, Chandulal Bahadari, Bahadurpura, Hyderabad. Recovered Property: A total of 10 two-wheeler vehicles were recovered from the accused persons, including: Honda Dio – 8 vehicles Hero Glamour – 1 vehicle Bajaj Pulsar NS200 – 1 vehicle Case Details: Police stated that the accused were involved in multiple two-wheeler theft cases. The Crime Team developed intelligence through informant sources and monitored their recent activities, including observing posts on Instagram. After continuous surveillance of their movements and locations, the accused were traced and apprehended on the morning of 23-04-2026 at MM Pahadi, Attapur. During interrogation, they allegedly confessed to involvement in 10 vehicle theft cases under the limits of Balanagar, Gandhinagar, Kollur, and Attapur police stations. Officers Involved: The operation was carried out by Ch. Sudhakar Rao along with his staff under the guidance of S. Chaitanya Kumar and supervision of G. Venkateswar Reddy. @S.AzharAlam #Hyderabad #telangana #police #crime
    0 Comments 0 Shares 2K Views 0 Reviews
  • బొల్లికుంటలో విగ్రహ వివాదం… చట్టపరమైన చర్యలు కోరిన ప్రజా సంఘాలు
    వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామంలో విగ్రహ ఏర్పాటు అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కోసం శంకుస్థాపన చేయడం వివాదానికి కారణమైంది. ఈ చర్యల వల్ల గ్రామంలో కులాల మధ్య విభేదాలు పెంచుతూ, మత రాజకీయాలు ప్రేరేపిస్తున్నారని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
    బొల్లికుంట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ—
    తాము చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వ్యతిరేకం కాదని, కానీ అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం అనుమతితో వేరే ప్రదేశంలో స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
    ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ సంక్షేమ సంఘం (మాస్) రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత కంచర్ల మహేష్, మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మారేపల్లి ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం కన్వీనర్ జంగిలి భాస్కర్ పాల్గొన్నారు.
    నాయకులు మాట్లాడుతూ—
    కొంతమంది వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం విగ్రహాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలంటే అన్ని కులాల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
    ఇకపై ఇలాంటి అనుమతి లేని కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో బొల్లికుంట అంబేద్కర్ సంఘం నాయకులు పసునూరి భాస్కర్, పసునూరి సామెల్, పసునూరి ప్రసంగి, సుధాకర్, ఎల్లయ్య, బాబు, సతీష్, టోనీ, శ్రీకాంత్, అంబేద్కర్, శ్రీనివాస్ తదితరులు, గ్రామ యువజనులు మరియు మహిళలు పాల్గొన్నారు.
    గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అన్ని వర్గాల సమైక్యతతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.#telangana#warangal.
    బొల్లికుంటలో విగ్రహ వివాదం… చట్టపరమైన చర్యలు కోరిన ప్రజా సంఘాలు వరంగల్ జిల్లా బొల్లికుంట గ్రామంలో విగ్రహ ఏర్పాటు అంశం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కూడలిలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కోసం శంకుస్థాపన చేయడం వివాదానికి కారణమైంది. ఈ చర్యల వల్ల గ్రామంలో కులాల మధ్య విభేదాలు పెంచుతూ, మత రాజకీయాలు ప్రేరేపిస్తున్నారని స్థానిక ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బొల్లికుంట అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ— తాము చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి వ్యతిరేకం కాదని, కానీ అంబేద్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వం అనుమతితో వేరే ప్రదేశంలో స్థలం కేటాయించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాదిగ సంక్షేమ సంఘం (మాస్) రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు, జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నరసయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత కంచర్ల మహేష్, మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ మారేపల్లి ఎల్లయ్య, అంబేద్కర్ సంఘం కన్వీనర్ జంగిలి భాస్కర్ పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ— కొంతమంది వ్యక్తులు కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి కోసం విగ్రహాల పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలంటే అన్ని కులాల ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇకపై ఇలాంటి అనుమతి లేని కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని సంఘాల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లికుంట అంబేద్కర్ సంఘం నాయకులు పసునూరి భాస్కర్, పసునూరి సామెల్, పసునూరి ప్రసంగి, సుధాకర్, ఎల్లయ్య, బాబు, సతీష్, టోనీ, శ్రీకాంత్, అంబేద్కర్, శ్రీనివాస్ తదితరులు, గ్రామ యువజనులు మరియు మహిళలు పాల్గొన్నారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అన్ని వర్గాల సమైక్యతతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.#telangana#warangal.
    0 Comments 0 Shares 950 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com