• ll తీర ప్రాంత భద్రతకు పటిష్ట చర్యలు . ll
    శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలో తీరప్రాంతాలైన బారువ, కళింగపట్నం, బావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అధ్యక్షతన, జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి గారు, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారు లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్...
    0 Comments 0 Shares 808 Views 0 Reviews
  • నేవీతో రోల్స్ రాయిస్ కీలక ఒప్పందం |
    భారత నౌకాదళ శక్తిని మరింత ఆధునీకరించేందుకు ఇండియన్ నేవీ, రోల్స్ రాయిస్ సంస్థతో కీలక ఒప్పందానికి సిద్ధమవుతోంది. ఈ ఒప్పందం కింద భారత తీర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలు ప్రవేశించనున్నాయి.   శక్తివంతమైన, శబ్దరహితంగా పనిచేసే ఈ నౌకలు సముద్రంలో భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచనున్నాయి. విశాఖపట్నం నౌకాదళ స్థావరం ఈ మార్పుకు కేంద్రబిందువుగా మారనుంది.    పర్యావరణ హితంగా ఉండే ఈ నౌకలు,...
    0 Comments 0 Shares 63 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com