• వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానం
    వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమా మహేశ్వరిలను ఘనంగా సన్మానించారు. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్ని) పుష్పగుచ్చాలు అందించి శాలువాతో వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా...
    0 Comments 0 Shares 1K Views 0 Reviews
  • వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి నుంచి 8 చెక్కులు మంజూరు
    కాకినాడలో పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి 8 చెక్కులు మంజూరు చేయబడ్డాయి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారి సిఫార్సు మేరకు ఈ ఆర్థిక సహాయం అందజేయబడింది. తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ అధిక ఖర్చులు చేసిన కుటుంబాలకు ఈ సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం అండగా నిలిచిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవసరమైన సమయంలో పేద...
    0 Comments 0 Shares 984 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com