పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో పర్యటించిన ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదివారం పర్యటించారు. బర్డ్ ఫ్లూ సోకిన కంభంవారి పల్లి, పుట్టావారి పల్లి, అమ్మగారి పల్లి ప్రాంతాలలో పశుసంవర్ధక శాఖ జేడి గుణశేఖర్ తో కలిసి ఆయన పర్యటించి, కోళ్ల ఉత్పత్తులను బాగా వేడిచేసి తినాలని ప్రజలకు సూచించారు. అస్వస్థతకు గురైన వారి వివరాలు సేకరించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు# కొత్తూరు మురళి .
0 Comments 0 Shares 23 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com