పుంగనూరు నియోజకవర్గ:కొలింపల్లి గ్రామం వద్ద కుక్కల గుంపు దాడిలో జింక మృతి
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, దిగువపల్లి పంచాయతీ, కోలింపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకపై కుక్కల గుంపు దాడి చేసింది. గ్రామస్తులు కుక్కలను తరిమేలోపే జింక మృతి చెందింది. ఈ ఘటనపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడి కానున్నాయి# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 30 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com