ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ప్రొద్దుటూరు పర్యటనకు విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని జిల్లా ఆర్టిఓ అధికారులు మరియు పోలీసు ఉన్నతాధికారులు మంత్రిగారితో జిల్లాలోని వారి సమస్యలపై చర్చించిన అధికారులు మంత్రి సానుకూల స్పందిస్తూ పలు సూచనలు చేశారు 
0 Comments 0 Shares 80 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com