విద్యార్థులకు బాదంపాలు పంపిణీ
చీరాల: జీవికేసి స్వామి దయానంద సేవాశ్రమం నుందు గల విద్యార్థులకు వేటపాలెం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు రావులపేట పంచాయతీ వార్డ్ మెంబర్ వుటుకూరి కోటి స్వామి గుప్త పౌష్టికాహారము మరియు మానసిక తృప్తి కోసము అల్పాహారం క్రింద బాదంపాలు పంపిణీ చేయడం జరిగినది. ఆశ్రమ విద్యార్థులు స్వామి దయానంద ఆశీస్సులు కలగవలెనని ప్రార్థించినారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర సెక్రెటరీ ప్రత్తి వెంకట...
0 Comments 0 Shares 237 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com