దొంగలను పట్టుకున్న కమలాపూర్ పోలీసులు...!
పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ.. ఎక్కువ కమిషన్ ఇస్తామని డబ్బులు తీసుకుని ఫేక్ ఏటీఎంలు ఇస్తూ పారిపోతున్న ఇద్దరు దొంగలను కమలాపూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కమలాపూర్ ఇండియన్ ఆయిల్ బంక్ లో రూ. 50, 000/- రూపాయలు మోసం చేసినా మహబూబాద్ చెందిన శ్రీనివాస్, ఏపీకి చెందిన సాయిని పోలీసులు పట్టుకుని రిమాండ్ కు తరలించారు. నవీన్ ఎస్సై దిలీప్ ను ఏసీబీ ప్రశాంత్ రెడ్డి అభినందించారు. 
0 Comments 0 Shares 298 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com