విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఆలయ సందర్శన మరియు సరస్వతి హోమం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నోట్: :
హోంమంత్రి వంగలపూడి అనిత గారి అమ్మవారి దర్శనం మరియు సరస్వతి హోమం
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు మరియు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.
సరస్వతి హోమం: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం...