దివ్యాంగ రచయిత్రి సాయిజ్యోతి నవల ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
వాయిస్ ఇన్పుట్ టెక్నాలజీతో పుస్తకాలు రాస్తున్న సాయిజ్యోతి
మంగళగిరికి చెందిన రచయిత్రిని అభినందించిన మంత్రి
యువతరానికి స్ఫూర్తిగా నిలిచారని లోకేశ్ ప్రశంస
పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే వైకల్యం ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు మంగళగిరికి చెందిన విభిన్న ప్రతిభావంతురాలు చింతక్రింది సాయిజ్యోతి. అంధత్వాన్ని జయించి, ఆధునిక...