Andhra Pradesh: ఏపీ ఉద్యోగులకు సంక్రాంతి ధమాకా.. రూ.2653 కోట్లు విడుదల చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్ భుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి గిఫ్ట్ అందించింది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, సరెండర్ లీవులు, కాంట్రాక్టర్ల బిల్లుల కోసం భారీగా నిధులు విడుదల చేసింది. మొత్తం 5.7 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
0 Comments 0 Shares 160 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com