ప్రాథమిక సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు
ప్రాథమిక సహకార సంఘం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం కో-ఆపరేటివ్ బ్యాంకు ఎదుట సంఘ సభ్యులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, పట్టాభి, రమణయ్య, చిన్న రెడ్డప్ప, మునిరాజు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
0 Comments 0 Shares 165 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com