44వ జాతీయ యోగి చాంపియన్ షిప్ 2025-2026 ప్రారంభోత్సవం
జిల్లేలమూడి శ్రీ వీళ్ళు జనని పరిషత్ అమ్మ వారి ప్రాంగణంలో ఘనంగా ప్రారంభీంచారు.ఈ కార్యక్రమం లో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్. వినోద్ కుమార్  ఏపి యోగా అసోసియేషన్ అధ్యక్షుడు కళ్ళం హరినాథ్ అంబటి మురళి కృష్ణ ష్రిమ్ప్ నారాయణ మొదలైన వారు పాల్గొన్నారు.  
0 Comments 0 Shares 556 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com