సమస్య. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా meebhoomi.ap.gov.in అనే పోర్టల్ తీసుకొచ్చింది.
సమస్య. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా meebhoomi.ap.gov.in అనే పోర్టల్ తీసుకొచ్చింది.
మీ భూమి.. మీ పేరు మీదే ఉందా? లేక ఎవరైనా మార్చేసుకున్నారా? ఇలా చెక్ చేసుకోండి
Meebhoomi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక పోర్టల్ తీసుకొచ్చింది. దాని ద్వారా ప్రతి ఒక్కరూ తమ భూమి తమ పేరు మీదే ఉందో లేదో తెలుసుకోవచ్చు. వేరే వారి పేరు మీద ఉంది అని తెలిస్తే.. చట్టపరంగా తేల్చుకోవచ్చు.
0 Comments 0 Shares 417 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com