అహోబిలంలో స్వాతి వేడుకలు !!
కర్నూలు : నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అయినటువంటి అహోబిలం శ్రీ నరసింహస్వామి ఆలయం లో ఈరోజు ఘనంగా స్వాతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గోదాదేవి అమ్మవారికి ధనుర్మాసంపూజ నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి స్వాతి హోమం నిర్వహించారు  
0 Comments 0 Shares 7 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com