మున్సిపల్ కౌన్సిల్ హాలు ఎదుట ధర్నా !!
కర్నూల్:  కర్నూలు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ ఎదుట  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 36,37,41 వార్డు ల సమస్యల పరిష్కారం కొరకు ధర్నా చేయడం జరిగింది. స్థానిక సమస్యలు అదేవిధంగా 36 37 41 వార్డులకు స్మశాన వాటిక స్థలం కేటాయించాల ని ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా కుళాయిలు మంచి నీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. 
0 Comments 0 Shares 81 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com