ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు సరెండర్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు శుక్రవారం (డిసెంబర్ 12, 2025) పోలీసుల ఎదుట లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన లొంగిపోయారు. ఆయనను శారీరకంగా హింసించకుండా విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ లొంగుబాటుతో ఫోన్ ట్యాపింగ్ నెట్‌వర్క్...
0 Comments 0 Shares 60 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com